విమాన ప్రయాణం మరింత ప్రియం

టికెట్స్ ధరలను కనిష్టంగా 5% పెంచాలని కేంద్రం నిర్ణయం

Burden of air travel costs
Burden of air travel costs

New Delhi: దేశంలో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. టికెట్స్ ధరలను కనిష్టంగా 5 % పెంచాలని కేంద్రం నిర్ణయంగా ఉంది. ఇంధనం ధరల పెంపుదల కారణంగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరాలను తెలిపారు. టికెట్ల ధర గరిష్ట పరిమితిని యథాతధంగా కొనసాగిస్తున్నట్టు అయన తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/