ఈరోజు అలీఘర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్ర‌ధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అలీఘర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో

Read more

మ‌ణిపూర్‌లో కొనసాగుతున్న రీపోలింగ్‌

లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్‌లో.. ఇన్నర్‌ మణిపూర్‌లోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ పోలింగ్‌

Read more

మనీశ్ సిసోడియా.. బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

న్యూఢిల్లీః ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎక్సైజ్ కేసుల్లో మధ్యంతర బెయిల్

Read more

అమృత్‌సర్‌లోని సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కలకలం

న్యూఢిల్లీః పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు

Read more

నామినేషన్‌ వేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీః లోక్‌ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్

Read more

ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలిః ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో

Read more

కోనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు

Read more

అందు కోసం కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు: ఈడీ

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న‌ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నార‌ని

Read more

నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more