ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు బోగీలు పూర్తిగా దగ్ధం

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన లో దాదాపు 270 మంది

Read more

బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 11 మంది దుర్మరణం

మరో 15 మందికి తీవ్ర గాయాలు జైపూర్: రాజస్థాన్‌లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై

Read more

మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న యమునా నది

45 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ ను తాకిన వరద న్యూఢిల్లీః భారీ వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని

Read more

పెను ప్రమాదం నుండి బయటపడ్డ కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌

కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఆగ్రాలో అంబేద్క‌ర్ జయంతి వేడుక‌ల‌కు కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌ హాజరయ్యారు.

Read more

తెరుచుకున్నతాజ్‌ మహల్‌ తలుపులు

ఆగ్రా : రెండు నెలల కిందట కరోనా సెకండ్‌ వేవ్‌తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. ఈరోజు తాజ్‌ మహల్‌ తలుపులు మళ్లీ

Read more

రెండు నెలల తర్వాత తెరచుకోనున్నతాజ్‌ మహల్‌

ఆగ్రా : కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన తాజ్‌మహల్‌ రెండు నెలల తర్వాత ఈ నెల 16న తెరచుకోనున్నది. తాజ్‌ మహల్‌తో పాటు పలు స్మారక చిహ్నాలను

Read more

తాజ్ మహల్ ఎంట్రీ చార్జీలు పెంపు

ఆగ్రా : తాజ్‌మహల్‌ సందర్శనం మరింత ప్రియం కానుంది. ప్ర‌స్తుతం భార‌త ప‌ర్యాట‌కులు రూ. 50, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1100 చెల్లించి తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే

Read more

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: తాజ్‌ మహల్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు తాజ్‌ మహల్‌ రెండు ద్వారాలను మూసివేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో

Read more

తాజ్‌మహల్‌కు పర్యాటకుల అనుమతి

ఈనెల 21 నుండి తెరుచుకోన్ను తాజ్‌మహల్‌ లక్నో: ఈనెల 21 నుండి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట ప్రజల సందర్శనకు

Read more

ఆగ్రాకు బయలుదేరిన ట్రంప్‌ దంపతులు

తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని మోడి అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో ప్రసంగాలు ముగిశాయి.

Read more