పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాక్సిన్‌ డ్రైరన్

ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది

Covid Vaccine Dry run
Covid Vaccine Dry run

Eluru: పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఆసుపత్రులలో వ్యాక్సిన్‌ డ్రైరన్ నిర్వహించారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆశ్రం, గోపాన్నపాలెం హెల్త్‌ సెబ్‌ సెంటర్‌లలో వైద్యశాఖాధికారులు  డ్రైరన్ నిర్వహించారు.

ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25 మందికి డవ్మిూ వ్యాక్సిన్‌ ఇచ్చారు. టీకా డ్రైరన్ కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించారు. 

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/