పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాక్సిన్ డ్రైరన్
ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది
Eluru: పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఆసుపత్రులలో వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆశ్రం, గోపాన్నపాలెం హెల్త్ సెబ్ సెంటర్లలో వైద్యశాఖాధికారులు డ్రైరన్ నిర్వహించారు.
ప్రతి సెంటర్లో ఎంపిక చేసిన 25 మందికి డవ్మిూ వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా డ్రైరన్ కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/