వైకుంఠ ఏకాదశి..రంగనాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు హైదరాబాద్‌లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more