టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

భక్తుల ద్వారా వైరస్ సోకలేదన్న కలెక్టర్ తిరుమల: ఏపిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఈ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది.

Read more

తిరుమలను తాకిన కరోనా వైరస్‌

పూజారులు, సిబ్బంది సహా 10 మందికి కరోనా తిరుమల: కరోనా మహమ్మారి సెగ తిరుమలను తాకింది. తాజాగా టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా

Read more

శ్రీవారి సేవలో ఏపి స్పీకర్‌ తమ్మినేని

తిరుమల: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ఏపి శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం‌ గురువారం నాలుగురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరుమలకు చేరుకున్న స్పీకర్‌కు స్థానిక శ్రీకృష్ణ

Read more

రేపు భక్తులకు శ్రీవారి దర్శనం బంద్‌

రేపు ఉదయం 10:18 నుంచి 1:38 వరకు గ్రహణం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం రేపు సూర్యగ్రహణం కారణంగా మూతబడనుంది. ఈరోజు రాత్రి 8:30 గంటలకు ఏకాంత

Read more

శ్రీవారి ప్రయోగాత్మక దర్శనాలు ప్రారంభం

నేటి నుంచి మూడు రోజుల ట్రయల్ రన్..11 నుంచి సాధారణ భక్తులకు అనుమతి తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రయోగాత్మకంగా దర్శనాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి.

Read more

జూన్‌ 11నుండి భక్తులకు శ్రీవారి దర్శనం

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్‌ 11 నుండి సాధారణ భక్తులను అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Read more

శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి

ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు

Read more

సగం ధరకే శ్రీవారి లడ్డూ

శ్రీవారి దర్శనం ఎప్పటినుంచో ఇప్పుడే చెప్పలేను.. వైవీ సుబ్బారెడ్డి తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూలను సగం ధరకే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Read more

ప్రారంభమై శ్రీవారి లడ్డూ అమ్మకాలు

55 రోజులుగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనం తిరుమల: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తిరుమల తిరుపతి

Read more

నేటి నుండి శ్రీవారి దర్శనం నిలిపివేత

ద్వారకాతిరుమల ఆలయం కూడా మూసివేత తిరుపతి: కరోనా వైరస్‌ పలు ఆలయాలపై తన పంజా విసురుతుంది. ఈవైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని, ఆర్జిత

Read more

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం Amaravati: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో

Read more