మిజోరాం ఘటన..ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది కూలీలు మృతి చెందారు.

Read more

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన..17 మంది మృతి

శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన

Read more