మిజోరాం ఘటన..ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది కూలీలు మృతి చెందారు.

Read more