భారత్‌లోకి వందలాదిమంది మయన్మార్ సైనికులు..కేందాన్ని ఆశయించిన మిజోరం

మిజోరంలోకి ప్రవేశించిన దాదాపు 600 మంది సైనికులు న్యూఢిల్లీః మయన్మార్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొదలైన కల్లోల పరిస్థితులు ఇంకా

Read more

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4కి వాయిదా

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత

Read more

ఓటేసిన మిజోరం సీఎం జొరాంతంగ

ఐజ్వాల్‌: మిజోరం సీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ చీఫ్‌ జొరాంతంగ ఎట్టకేలకు తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి

Read more

ఓటు వేయకుండానే వెనుదిరిగిన మిజోరం సిఎం జోరాంతంగ

ఐజ్వాల్: మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇవిఎం మొరాయించడంతో మిజోరం సిఎం వెనుదిరిగారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌ కేంద్రంలోనే వేచిచూసిన

Read more

ఛత్తీస్​గఢ్, మిజోరం లలో కొనసాగుతున్న పోలింగ్

ఛత్తీస్​గఢ్, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు

Read more

మిజోరాం ఘటన..ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది కూలీలు మృతి చెందారు.

Read more

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన..17 మంది మృతి

శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన

Read more

అస్సాం సీఎం హిమంత‌పై కేసు న‌మోదు

అసోం, మిజోరం మ‌ధ్య మ‌రింత‌ పెరిగిన స‌రిహ‌ద్దుల ర‌గ‌డ‌ న్యూఢిల్లీ : అసోం, మిజోరం మధ్య సరిహద్దు ర‌గ‌డ‌ మరింత పెరిగింది. ఇటీవ‌ల‌ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో

Read more

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు

ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం మిజోరం : మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమితులైన కంభంపాటి హరిబాబు నిన్న సాయంత్రం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని

Read more

జియోనా బతికే ఉన్నాడని అంత్యక్రియలు జరపని కుటుంబం

శరీరం వెచ్చగా ఉందని వెల్లడి 39 మంది భార్యలు ఉన్న జియోనా చానా ఆదివారం మరణించాడు.జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు

Read more

కరోనా పంజా..చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన రాష్ట్రాలు

రేపటి నుంచి అమల్లోకి రానున్న నిషేధం ఇంపాల్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈనేపథ్యంలో చైనాకు ఆనుకుని ఉన్న మణిపూర్, మిజోరాం

Read more