రిషికొండలో నిర్మాణాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

న్యాయ స్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్టున్నట్టు ఆరోపణలు అమరావతిః విశాఖలోని రిషికొండలో ఏపీ సర్కారు చేపడుతున్న నిర్మాణాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

Read more

ఓట‌ర్ల‌కు ఉచిత హామీలు.. రెండు రాష్ట్రాల‌కు సుప్రీం కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ఈరోజు సుప్రీంకోర్టు ప‌న్నుదారుల డ‌బ్బుతో ఓట‌ర్లకు ఉచితాల‌ను ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌పై నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్ర

Read more

రుతుక్రమ సెలవులు కోరుతూ పిటిషన్‌..సుప్రీంకోర్టు లో24న విచారణ

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలను ఆదేశించాలని కోరిన పిటిషనర్ న్యూఢిల్లీః విద్యార్థినులు, ఉద్యోగినులకు రుతుక్రమం సమయంలో సెలవులు మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Read more