‘ఆపరేషన్‌ కావేరి’..సూడాన్‌ నుంచి మరో 231 మంది భారతీయులు

న్యూఢిల్లీః సుడాన్‌ దేశం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది.

Read more