రేపటి నుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. రేపు, ఎల్లుండి లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను కలెక్టర్‌

Read more

జగన్ కు జై కొట్టిన జబర్దస్త్ అప్పారావు..

ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పలు యాత్రల

Read more

ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలిపిన ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఆర్టీసీని

Read more

సీఎం జగన్ ఫై సిపిఐ నారాయణ విమర్శలు

ఏపీ సీఎం , వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫై సిపిఐ నారాయణ విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక తన గుణం మారిందని విమర్శించారు.

Read more

స‌ర్పంచ్ సీట్లో జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స‌ర్పంచ్ సీట్లో కూర్చుని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం జగన్ కడప పర్యటన లో ఉన్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించబోతున్నారు.

Read more

సీఎం జగన్​ను కలిసిన స్టార్ షట్లర్‌ పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ..గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో

Read more

ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రధాని మోడీ తో భేటీ ముగిసింది. ఆదివారం రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక

Read more

జగన్ నిర్ణయం పట్ల నాయీ బ్రహ్మణులు హర్షం..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల నాయీ బ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్

Read more

కుంటుంబ సతీసమేతంగా ఏపీ సీఎం ను కలిసిన మంత్రి పువ్వాడ

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సమేతంగా తాడేప‌ల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. త‌న ఇంటికి వ‌చ్చిన పువ్వాడ

Read more

ముగిసిన సీఎం జగన్‌ ముంపు గ్రామాల పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం.. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో

Read more

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన జగన్ ముంపు పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ముంపుకు గురైన లంక గ్రామాలను సందర్శించారు. ఓ పక్క జోరు వర్షం పడుతున్నప్పటికీ ..జగన్ వర్షాన్ని లెక్క చేయకుండా

Read more