వికేంద్రీకరణ నివేదికపై జీఎన్‌రావు స్పందన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్రాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు మీడియాతో మాట్లాడారు. మా సిఫారసుల్లో కీలకమైనది రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కొనసాగిస్తూ.. దాంతోపాటు

Read more

వెంకన్న కొండకు రాజధాని రైతుల పాదయాత్ర

39 వ రోజుకి చేరిన రైతుల నిరసనలు అమరావతి: రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం నుంచి అనంతవరం వెంకన్న కొండకు రైతులు, మహిళలు పాదయాత్ర

Read more

ఏపి రాజధానులపై కాసేపట్లో హైకోర్టు విచారణ

రాజధాని ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ 37 మంది రైతుల పిటిషన్లు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్‌లు వేశారు.

Read more

నేడు సిఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ

అమరావతి: రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీ నేడు సిఎం జగన్‌తో భేటీ కానుంది. ఏపిలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ.. సీఎం క్యాంపు

Read more

హైపవర్‌ కమిటీ 17న మరోసారి భేటీ

అమరావతి: ఏపికి మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ మూడో సారి భేటీ అయింది. విజయవాడలోని ఆర్టీసి కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం

Read more

3 రాజధానులు ..3 రాష్ట్రాలకు పునాదులు!

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల గురించి మూడునెలలుగా సాగుతున్న అధికార, ప్రతిపక్షాల వాదవివాదాలు ఇలాగే కొనసాగితే కర్నూలులో హైకోర్టు వచ్చి న్యాయం చేసేదాకా రాజధానుల వ్యవహారం కొన సాగగలదనే విషయంలో

Read more