అమర్‌నాథ్‌ వరద బీభత్సం.. 16 మంది మృతి.. యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

వరదల్లో 40 మందికి పైగా కొట్టుకుపోయినట్లు అధికారుల వెల్లడికొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్‌ః దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర గుహ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మిక

Read more

అమర్​నాథ్ వరదల్లో 15 కి చేరిన మృతుల సంఖ్య..

అమర్​నాథ్ యాత్రికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శుక్రవారం అమర్​నాథ్ దేవాలయం వద్ద భారీ వరదలు బీబత్సం సృష్టించాయి. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ

Read more

రెండేండ్ల తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌: రెండేండ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్యాచ్‌ జమ్ము బేస్‌ క్యాంప్‌ నుంచి

Read more

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాది అరెస్ట్‌ ..ఆయుధాలు స్వాధీనం

శ్రీనగర్‌: అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పోలీసులు చెక్ పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా ఉగ్ర‌వాది ప‌ట్టుబ‌డ్డాడు. అతని వద్ద ఒక చైనీస్ తుపాకి,

Read more

షెడ్యూల్ ప్ర‌కార‌మే అమ‌ర్‌నాథ్ యాత్ర.. కాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం

జూన్ 30వ తేదీ నుంచి ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర‌ శ్రీన‌గ‌ర్: ఈ ఏడాది అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు

Read more

జూన్ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

43 రోజులపాటు భక్తులకు మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం అమర్‌నాథ్‌ ఆలయానికి యాత్రను జూన్‌ నుంచి 30 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌

Read more

జూన్‌ 23 నుండి ప్రారంభకానున్న అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌: శివనామస్మరణతో మార్మోగే అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23నుంచి మొదలుపెట్టి ఆగస్టు 3వ తేదీన ముగిస్తామని శ్రీఅమర్‌నాథ్‌ దేవస్థాన బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బిపుల్‌ పాఠక్‌

Read more