లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.40 గంటల నసమయంలో సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 46,553 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 13,702 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకవం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/