భారీ లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 936 పాయింట్లు లాభపడి 56,486కి ఎగబాకింది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 16,871కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.48 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/