నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోయి 41,260 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 8 పాయింట్లు దిగజారి 12,130 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.10 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/