నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లు నష్టపోయి 30,885 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 23 పాయింట్లు దిగజారి 9,082 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.99 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/