భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

bombay stock exchange
bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 885 పాయింట్లు నష్టపోయి 31,122కి పడిపోయింది. నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9,142కి దిగజారింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/