లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో 51,326 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 15,149 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/