మహాత్ముడికి నివాళులర్పించిన మోడీ

YouTube video

న్యూఢిల్లీ: నేడు మహాత్మాగాంధీ 72వ వర్థంతి ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడి రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/