జగనన్న వసతి దీవెన పథక ప్రారంభం
విజయనగరం: ఏపి సిఎం జగన్ విజయనగరం జిల్లాలో జ్యోతి ప్రజ్వలన చేసి జగనన్నవసతి దీవెన పథకం ప్రారంభించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం జగన్ ప్రసంగించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/