ఏపీ మంత్రి సురేష్ కు తప్పిన ప్రమాదం

విశాఖ బీచ్ లో పారాగ్లైడింగ్ లో ఘటన

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తృటిలో ప్రమాదం తప్పింది.. ఆదివారం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో అందులోని ఇంజిన్ పక్కకు ఒరిగింది.. గాలి వాటం సరిగా లేక పక్కకు ఒరిగింది.. గమనించిన ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై మంత్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు.

తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/category/telangana/