లాక్ డౌన్ మరో 2 వారాలు పొడిగింపు

మే 17 వరకు లాక్ డౌన్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

india lockdown
india lockdown

న్యూఢిల్లీ : భరత్ లో కరోనా పాజిటివ్ కేసుకు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో 2 వారాల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో, లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు అలాగే కొనసాగనున్నాయి. ఆరంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. కాగా ప్రధాని మోడీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిచానునారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/business/