ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ లోనే 46 శాతం
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
ప్రపంచంలో నమోదైన ప్రతి నాలుగు కొవిడ్ మరణాల్లో ఒకటి భారత్లోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆసియాలో మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్లోనే ఉన్నాయని పేర్కొంది. . ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో భారత్ లోనే 46శాతం ఉన్నాయని , ఇక ప్రపంచ వ్యాప్త మరణాల్లో 25శాతం భారత్లోనే జరుగుతున్నాయి వెల్లడించింది. ఈ మేరకు గడచిన వారం రోజుల నివేదికను వెల్లడించింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/