రాజస్థాన్ సరిహద్దులు మూసివేత
ప్రభుత్వం కీలక నిర్ణయం
Jaipur: కోవిడ్ వ్యాప్తి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సరిహద్దులు మూసేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో అంతర్రాష్ట్ర రవాణా విషయంలో ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.
బుధవారం ఉదయం వరకూ 123 కొత్త కేసులు బయపడటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/