వైసీపీ ఆరో లిస్ట్ విడుదల

అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ..గత కొద్దీ రోజులుగా నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం ఆరో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌ల పేర్లను ప్రకటించింది.

ఆరో లిస్ట్ చూస్తే..

లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు :

  • రాజమహేంద్రవరం – గూడూరి శ్రీనివాస్‌
  • నర్సాపురం – అడ్వకేట్‌ గూడూరి ఉమాబాల
  • గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకటరమణ
  • చిత్తూరు (ఎస్సీ) – ఎన్‌.రెడ్డప్ప

అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు :

  • మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్‌
  • మార్కాపురం – అన్నా రాంబాబు
  • గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
  • నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్‌ (డిప్యూటీ మేయర్‌)
  • జీడీ. నెల్లూరు – కె.నారాయణస్వామి
  • ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను మార్చేసింది.