నేడు రక్షణ రంగంలో అమెరికాతో కీలక ఒప్పందం
ఇరు దేశాలు నేడు సంతకాలు
భారత్, అమెరికా మధ్య రక్షణ రంగంలో నేడు కీలక ఒప్పందం జరగనుంది.
ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, మార్క్ టి ఎస్పర్ మధ్య నిన్న చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందానికి అంగీకారం కుదిరింది.
అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదలీ, ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు నేడు సంతకాలు చేయనున్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/