హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బిజెపి విడుదల చేసింది. మొత్తం 35 మందితో జాబితాను వెల్లడించింది. ఆసిఫాబాద్-అజ్మీరా ఆత్మారామ్ నాయక్, బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ, మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి, బోధన్-వద్ది మోహన్రెడ్డి, మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్తో పాటు వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
35 మంది అభ్యర్థులు..
.ఆంథోల్-బాబుమోహన్ .బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ .బోధన్-మోహన్ రెడ్డి .మంచిర్యాల- రఘునాథ్ .మెదక్- విజయ్ కుమార్ .మలక్ పేట్- సురేందర్ రెడ్డి .నారాయణ్ ఖేడ్-సంగప్ప .మంథని- సునీల్ రెడ్డి .ఉప్పల్-ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ .సికింద్రబాద్-మేకల సారంగపాణి .హుజూర్ నగర్-చల్లా శ్రీలతా రెడ్డి .సనత్ నగర్-మర్రిశశిధర్ రెడ్డి .అంబర్ పేట-కృష్ణ యాదవ్ .జడ్జర్చ-చిత్తరంజన్ దాస్ .నిజామాబాద్ రూరల్-దినేష్ .చేవేళ్ల- కెఎస్ రత్నం .నల్గొండ-శ్రీనివాస్ గౌడ్ .వనపర్తి-అశ్వథామరెడ్డి .జహీరాబాద్- రాజా నర్సింహా .ఎల్బీ నగర్- సామ రంగారెడ్డి .షాద్ నగర్-బాబయ్య .పరిగి- మారుతి కిరణ్ .జూబ్లీహిల్స్ -దీపక్ రెడ్డి .ముషీరాబాద్- రాజు .రాజేంద్రనగర్- తోకల శ్రీనివాస్ రెడ్డి .నారాయణపేట్- రతన్ పరంరెడ్డి .ఆలేరు-పి శ్రీనివాస్ .సత్తుపల్లి-రామలింగేశ్వర రావు .మక్తల్ -జలందర్ రెడ్డి .దేవరకొండ-లాలు నాయక్ .పరకాల-ప్రసాద్ రావు .ఆసిఫాబాద్-అత్మరామ్ నాయక్ .అచ్చంపేట-సతీష్ మాదిగ .పినపాక- బాల్ రాజు .పాలేరు-రవికుమార్