పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌

న్యూఢిల్లీః శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్,

Read more

లోక్‌సభ నుంచి 34 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌

న్యూఢిల్లీః స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి

Read more

లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అమిత్‌ షా వివరణ ఇవ్వాలి : విపక్షాల డిమాండ్‌

న్యూఢిల్లీః భారత పార్లమెంట్‌లో భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించి కలర్‌ స్మోక్‌

Read more