పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌

న్యూఢిల్లీః శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్,

Read more

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాలిః కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీకి అక్టోబ‌ర్ 17వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హించ‌నున్న విష‌యం విధితమే. అయితే ఆ ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని ఏఐసీసీ ఎన్నిక‌ల చీఫ్ మ‌ధుసూద‌న్

Read more

నలుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత‌

నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్ న్యూఢిల్లీః లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేశారు. ఇటీవ‌ల వెల్‌లో ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న చేప‌ట్టిన‌ న‌లుగురు కాంగ్రెస్ ఎంపీల‌ను

Read more

పార్టీలో విభేదాలు పనికిరావు..పార్టీ ఎంపీలకు సోనియా వార్నింగ్

ఐకమత్యంగా ఉండాలన సోనియా గాంధీకాంగ్రెస్ కు పునర్వైభవం అత్యావశ్యకమని కామెంట్ న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Read more

పార్లమెంట్‌ వద్ద రాహుల్‌-కాంగ్రెస్‌ ఎంపిల నిరసన

ఢిల్లీలో జరిగిన హింసపై ఆగ్రహం న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ, పార్టీ నేతలు ఈరోజు ఉదయం పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఢిల్లీలో జరిగిన

Read more

కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ పై అధీర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో లోక్‌ సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో

Read more

ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో లోక్‌ సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు.సభ నడవకుండా అడ్డు తగలడం,

Read more

ఢిల్లీ హింసపై కాంగ్రెస్‌ నిరసన

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఎంపిలు ఢిల్లీ హింసపై ఈరోజు పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. తాజా అంతర్జాతీయ వార్తల కోసం

Read more