ఆక్సిజన్ ఇవ్వకుండా ఆపితే ఉరిశిక్ష

ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక New Delhi: వైద్యశాలల్లో రోగుల‌కు ఆక్సిజ‌న్ అంద‌క‌పోవటం పట్ల ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు కేంద్ర స‌ర్కారు

Read more

1నుంచి రొటేషన్ పద్ధతిన ఢిల్లీ హైకోర్టు

హైకోర్టు నిర్ణయం New Delhi: ఢిల్లీ హైకోర్టు వచ్చే నెల 1 నుంచి రొటేషన్ పద్ధతిన పని చేయనున్నది. కరోనా వ్యాప్తి ఉధృతి కారణంగా  గత   ఐదు

Read more

వైఎస్‌ఆర్‌సిపికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

వైఎస్‌ఆర్‌సిపితో పాటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు న్యూఢిల్లీ : ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్

Read more

ఢిల్లీ అల్లర్లు… ప్రధాన న్యాయమూర్తి బదిలీ

అర్ధరాత్రి పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ మురళీధర్‌ న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అర్లర్లతో ఉద్రిక్తతంగా మారింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ

Read more

ఢిల్లీలో అల్లర్లపై హైకోర్టుఆగ్రహాం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో. అల్లర్లపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ పరిణామాలపై నేడు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనుంది. జరిగిన ఘటనలపై

Read more

ఢిల్లీ హైకోర్టు అర్థరాత్రి అత్యవసరణ విచారణ

హింసాకాండలో క్షతగాత్రులకు భద్రత కల్పించాలని ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ హింసాకాండలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించాలని గత

Read more

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

పాటియాల కోర్టును సమర్థించిన ఢిల్లీ న్యాయస్థానం న్యూఢిల్లీ: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నిర్భయ కేసులో షాక్‌ ఇచ్చింది. పాటియాల ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు

Read more

నేడు నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు స్టేపై తీర్పు

తేలే వరకు ఉరి వద్దన్న పాటియాలా హౌస్ కోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ‘నిర్భయ’ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన

Read more

నిర్భయ దోషులపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌

ఆదివారం అయినప్పటికీ విచారణ షురూ! న్యూఢిల్లీ: దేశ చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని పదేపదే ఉరిశిక్ష అమలును వాయిదా వేయించుకుంటున్న నిర్భయ దోషులపై కేంద్రం సీరియస్ అయింది. వాస్తవానికి

Read more

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారు

ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు దోషులకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యకేసు దోషులను

Read more

ఢిల్లీ హైకోర్టులో జేఎన్‌యూ ప్రొఫెసర్లు పిటిషన్‌

న్యూఢిల్లీ: జేఎన్‌యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 5న క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాకాండ తాలూకు సీసీటీవీ ఫూటేజీలను భద్రపర్చాలంటూ పిటిషన్

Read more