భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 58,683కి చేరుకుంది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 17,498కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.91 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/