లాభాల్లో మగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః నిన్న మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 67,467కి పెరిగింది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 20,070కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.98 వద్ద కొనసాగుతుంది.