నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్ల నష్టపోయి 61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 18,199 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.76 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/