భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock market
Stock market

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోయి 37,877కి పడిపోయింది. నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,178కి చేరింది. మెటల్, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/