లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 52,880కి చేరుకుంది. నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 15,834కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/