రాష్ట్రాల వారీగా కరోనా బాధితుల సంఖ్య
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన
New Delhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ప్రస్తుతం వివిధ హాస్పటల్స్ లో 794 మంది చికిత్స పొందుతున్నారు.. ఇక దేశం మొత్తం మీద 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్లో 13 మంది కరోనా బాధితులున్నారు.
రాష్ట్రాల వారీగా కరోనా బాధితుల వివరాలు…
అండమాన్ నికోబార్- 2
ఆంధ్రపదేశ్ -15
బీహార్- 9
చండీగడ్ – 7
చత్తీసగడ్ – 6
ఢిల్లీ -45
గోవా -3
గుజరాత్- 45
హర్యానా -44
హిమచల్ ప్రదేశ్- 3
జమ్మూ – కాశ్మీర్- 19
కర్నాటక- 58
కేరళ -184
లడక్ -16
మధ్య ప్రదేశ్ -30
మహారాష్ట్ర -205
మణిపూర్ -1
మిజోరం-1
ఒడిశా -3
పంజాబ్ -39
పాండీచేరి- 1
రాజస్థాన్ -51
తమిళనాడు -40
తెలంగాణ- 59
ఉత్తరాఖండ్ -5
ఉత్తర ప్రదేశ్ – 56
పశ్చిమ బెంగాల్ – 15.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/