48 ఏళ్ల వయసులో బికినీ పోజ్ లో సెగలు రేపుతున్న నాగార్జున హీరోయిన్..

48 ఏళ్ల వయసులో బికినీ పోజ్ లో సెగలు రేపుతోంది శిల్పాశెట్టి. తెలుగు లో వెంకటేష్ , నాగార్జున , మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోల పక్కన జోడి కట్టిన ఈ భామ..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 48 ఏళ్లు. అయినప్పటికీ తన అందంతో యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోత తో ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ హాట్ హాట్ గా సింగిల్ పీస్ బికి నీ ఫోటో ను షేర్ చేసి సెగలు పుట్టించింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీ లో దేహపు అందాల ని ప్రదర్శిస్తూ హాట్ ఫోజుల తో కవ్విస్తోంది. ఈ ఫోజులో ఎద అందాలు మరింత నిగారింపుతో మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం కన్నడంలో ఈ బ్యూటీ ధృవ సర్జా హీరో గా తెరకెక్కుతోన్న కేజీ సినిమా లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ లో కూడా ఓ మూవీ షూటింగ్ దశలో ఉంది.