ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ ఊగిసలాటలో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయి 30,898పాయింట్ల వద్ధ, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 9,069 పాయింట్ల వద్ద ట్రేడై …కాసేపటికి 9.38 గంటలకు సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 31,434 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/