స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: జాతీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభపడి 40,869 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 59 పాయింట్లు వద్ద 12,050 గా ట్రేడయింది. యుఎస్ డాలరు రూపాయి మారకం విలువ 71.81 గా ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/