నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Bambay stock exchange
Bambay stock exchange

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 57,613కి పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్లు పతనమై 16,951 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.20 వద్ద కొనసాగుతుంది.