లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.48 గంటల సమయంలో సెన్సెక్స్‌ 580 పాయింట్ల లాభంతో 32,222 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 163 పాయింట్లు ఎగబాకి 9,414 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.86 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/