నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు… చివరి 45 నిమిషాల్లో నష్టాల్లోకి జారుకున్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయి 31,561కి పడిపోయింది. నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి 9,239 వద్ద స్థిరపడింది. ఆటో సూచీ మాత్రం 4.23 శాతం లాభపడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/