స్వల్ప లాభాల్లో మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 9.52 గంటల సమయంలో సెన్సెక్స్‌ 93 పాయింట్లు ఎగబాకి 40,687 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,958 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రుపాయి మారకం విలువ రూ.72.75 వద్ద కొనసాగుతుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/