నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 599.64 పాయింట్ల నష్టంతో 39,922.46 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 159.80 పాయింట్లు నష్టపోయి 11,729.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.87గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/