స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు నష్టపోయి 62,868కి పడిపోయింది. నిఫ్టీ 116 పాయింట్లు పతనమై 18,696కి దిగజారింది. డాలతరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.33 వద్ద నిలిచింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/