నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 38,365కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 11,317 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/