లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ల్లో లాభాల జోరు కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 312 పాయింట్లు లాభపడి 52,466 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 15,430 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.62 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/