నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 810 పాయింట్లు నష్టపోయి.. 30,579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8,967 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/